National News

ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం జమ్ములో ల్యాండ్ కాకుండానే తిరిగి ఢిల్లీకి చేరుకోవడం ప్రయాణికుల్లో గందరగోళాన్ని...
బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్-35బి లైట్నింగ్ II, జూన్ 14న కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరగనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ప్రధాని రాకతో...
జమ్ము కశ్మీర్‌కు చెందే అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్‌కు తరలించాలన్న కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా...
అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటన ఎయిరిండియా సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. లండన్‌కు 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే...
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన మైనర్ కొడుక్కి కాబోయే భార్యను ప్రేమించి, చివరికి ఆమెను...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పెరుగుదల వెనుక ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు కొత్త ఉపరకాల ప్రభావమే ఉన్నట్లు నేషనల్...
ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ మేఘాలయలో హనీమూన్ సందర్భంగా హత్యకు గురైన కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసును ప్రస్తుతం...