National News

తమిళనాడులో రుణాల పేరుతో జరుగుతున్న వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. రుణ సంస్థలు తీసుకుంటున్న అనైతిక రికవరీ చర్యలు, ప్రజల ఆత్మహత్యలకు...
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో దేశాన్ని కలచివేసే దుర్ఘటన...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ...
గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ గురువారం అహ్మదాబాద్ సమీపంలో జరిగిన విషాదకర విమాన ప్రమాదంలో దుర్మరణం...
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతం తిరుగులేని అభివృద్ధి బాట పట్టింది. ముఖ్యంగా భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీనివల్ల...
టెస్లా కంపెనీ భారతదేశంలో తన తయారీ ప్లాంట్‌ను స్థాపించనుందని ఎలాన్ మస్క్ తండ్రి, దక్షిణాఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త ఎరాల్ మస్క్ స్పష్టం చేశారు....
జలపాతాల అందం అన్నది మాటల్లో వివరించలేనిది. వీటి వద్ద నిలబడి చూస్తే ప్రకృతి ఎంత గొప్ప శిల్పిని అనిపిస్తుంది. అర్జెంటీనా-బ్రెజిల్ సరిహద్దులో విస్తరించి...
పట్టికెక్కుతున్న మాటల తూటాలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికంటే తక్కువ సమయం ఉండటంతో, రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అలీపుర్‌దువార్‌లో...
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏమైనా భయపడేది లేదని స్పష్టం చేసింది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందించేందుకు ప్రత్యేక...