admin

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియపై అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది....
సింహాచలంలో జరిగిన గోడ కూలిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. బుధవారం సంఘటన...
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగిన విషాదకర సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవం...
తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను పర్యాటక శాఖ నుంచి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమెను రాష్ట్ర...
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావు గారి స్మృతికి గౌరవంగా ఇవాళ జనసేన పార్టీ నివాళి...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్...
తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ప్రస్తుత...
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్‌లో ఎప్పటికప్పుడు విభిన్న, ఆసక్తికర అంశాలపై మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన జపాన్‌లో ఉన్న...
అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. గత వారం రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు ప్రస్తుతం...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం నెలకొన్న పరిస్థితుల్లో, కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తిపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం...